Holidays in Delhi : దేశ రాజధానిలో వాయు కాలుష్యం, నవంబర్ 10 వరకు పాఠశాలలు మూసివేత
Telugu Mirror : దేశ రాజధాని (Delhi) లో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగిపోవడంతో ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10వ తేదీ వరకు మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి (Atishi) ఈరోజు వెల్లడించారు. ఈ నిర్ణయం…