సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఊరట, నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
Telugu Mirror : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా ప్రకటన చేశారు. ఇది చాలా మందికి ఉపశమనం కలిగిస్తుందని చెప్పారు. నిర్మలమ్మ అసలు ఏం చెప్పింది? ఎవరికి లాభం? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.…