Vaikunta Ekadashi 2023 : శ్రీవారి వైకుంఠద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి. డిసెంబర్ 23…
శ్రీవారి వైకుంఠద్వార దర్శనానికి డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీలోపు సాధ్యమైనంత (as possible) ఎక్కువ మంది భక్తులకు శ్రీవారి వైకుంఠద్వార దర్శనం కల్పించేందుకు టీటీడీ అగ్ర భాగం కల్పిస్తుందని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలోని…