Vande Bharat Trains : రైలు ప్రయాణికులకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ స్లీపర్ రైళ్లు.
Vande Bharat Trains : వైజాగ్-హైదరాబాద్ మరియు సికింద్రాబాద్-తిరుపతి వంటి పలు నగరాలను కలుపుతూ భారతదేశంలో వందే భారత్ రైళ్లు పనిచేస్తున్నాయి. అయితే, ఈ రైళ్లలో ప్రస్తుతం స్లీపర్ కోచ్లు లేవు.
కేంద్రం వందే భారత్ ప్రయాణీకులకు అదిరిపోయే వార్త…