Browsing Category

Andhra Pradesh News

Air India Daily Flight : విజయవాడ- ముంబై మధ్య ఎయిర్ ఇండియా డైలీ ఫ్లైట్, 180 మంది ప్రయాణించవచ్చు!

Air India Daily Flight : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభివృద్ది పనులు ప్రారంభించింది. కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గం అభివృద్ది అవకాశాలు మరియు పెట్టుబడులపై దృష్టి సారించి, దాని విభాగాలను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది.…

Tirumala Darshan : వేంకటేష కరుణించవయ్యా..స్వామి వారి సర్వదర్శనానికి 35 గంటలు.

Tirumala Darshan : తిరుమలలో కలియుగ వైకుంఠం భక్తులతో నిండిపోయింది. భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. తిరుమల భక్తులతో మరింత రద్దీగా మారింది. వేసవి సెలవులు (Summer Holidays)ముగిసి, స్కూళ్ళు, కాలేజీలు ఓపెన్ అయిన కూడా భక్తుల రద్దీ మారం ఏ…

AP Ration Distribution : ఏపీ ప్రజలకు అలర్ట్, రేషన్ బియ్యం ఇక షాపుల్లోనే!

AP Ration Distribution : ఆంధ్రప్రదేశ్ (AP) రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మొదట్లో రేషన్ షాపుల్లో కాకుండా ఇంటింటికీ రేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. అయితే, 2019 ఎన్నికల తర్వాత, వైసీపీ ప్రభుత్వం రేషన్ డీలర్లు మరియు లబ్ధిదారుల మధ్య…

Tirumala Update: తిరుమలలో రోజు రోజుకి పెరుగుతున్న భక్తుల రద్దీ, ఇప్పటికైనా దర్శనమివ్వు స్వామి!

Tirumala Update: తిరుమలలో కలియుగ వైకుంఠం భక్తులతో నిండిపోయింది. భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. తిరుమల భక్తులతో మరింత రద్దీగా మారింది. వేసవి సెలవులు (Summer Holidays) ముగియడంతో, వీకెండ్ కావడంతో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు…

NTR Barosa Scheme: ఆ పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం, వైఎస్ఆర్ పేరు తొలగింపు

NTR Barosa Scheme: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా వచ్చిన ప్రభుత్వం చక, చక పనులు కొనసాగిస్తుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) . ఐదు ఫైల్లపై సంతకాలు చేశారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మరో కీలక…

Tirumala Trains Cancellation : తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, పలు రైళ్లు రద్దు.. కారణం ఇదేనా!

Tirumala Trains Cancellation : చాలా మంది ప్రయాణికులు రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు.అవి చాలా సౌకర్యవంతంగా ఉండడం ఒక కారణం అయితే.. తొందరగా గమ్యాన్ని చేరుకోవడం మరొక కారణం. రైలు ప్రయాణం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభవం. ప్రతిరోజు…

AP Pensions : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి 7 వేలు జమ.

AP Pensions : గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ సాధించింది. టీడీపీ కూటమి 164 స్థానాల్లో బలమైన మెజారిటీ సాధించింది. దీంతో ప్రతిపక్షం లేకుండా తిరుగులేని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. అయితే,…

Andhra Pradesh Farmers : ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి డబ్బులు జమ!

Andhra Pradesh Farmers : ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ఏడాది కరువు, ప్రకృతి వైపరీత్యాలు, రబీ సీజన్లలో నష్టపోయిన రైతుల ఖాతాల్లోకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. పెట్టుబడి రాయితీ సొమ్మును 92% మంది రైతుల…

Tirumala : తిరుమలలో రోజు రోజుకి పెరుగుతున్న భక్తుల సంఖ్య , దర్శనానికి దాదాపు 20 గంటల

Tirumala : తిరుమలలో కలియుగ వైకుంఠం భక్తులతో నిండిపోయింది. వేసవి సెలవులు ముగియడంతో, వీకెండ్ కావడంతో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలు కడుతున్నారు. తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతుంది. శనివారం సాయంత్రం వరకు క్యూలైన్లన్నీ భక్తులతో…

Tirumala Darshanam Update: తిరుమల భక్తులకు గమనిక, ఏకకంగా దర్శనానికి 20గంటల సమయం

Tirumala Darshanam Update: తిరుమల వెళ్లే భక్తులకు గమనిక. భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. వీకెండ్స్ మరియు వేసవి సెలవుల ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోందని చెప్పవచ్చు. గురువారం సాయంత్రం నుంచి తిరుమలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠం…