Group 1 Exams Cancelled: గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు, ఏపీ హైకోర్ట్ తీర్పు

2018 ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. అయితే జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ ను రద్దు చేస్తూ హై కోర్ట్ ఆదేశాలను జారీ చేసింది.

Group 1 Exams Cancelled: ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్ కీలక తీర్పుని ఇచ్చింది. గతంలో మెయిన్స్ ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే జరిగిన మెయిన్స్ ఎగ్జామ్ ను రద్దు చేస్తూ హై కోర్ట్ ఆదేశాలను జారీ చేసింది.

2018 ఆంధ్రప్రదేశ్ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రద్దు చేసింది. APPSC ఈ పరీక్షను 2018లో నిర్వహించింది. తాజాగా, హైకోర్టు ఈ పరీక్షను రద్దు చేసింది. ఈ పరీక్షను మళ్ళీ నిర్వహించాలని ఆదేశించారు. మెయిన్స్ జవాబు పత్రాలు పలు సార్లు మూల్యాంకనం చేయడం చట్టవిరుద్ధమని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ సమయంలో, కోర్టు మెయిన్స్‌లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను కూడా  రద్దు చేసింది. 6 వారాల్లోగా పరీక్షను తిరిగి నిర్వహించి ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని APPSCని ఆదేశించింది.

Group 1 Exams Cancelled

 

 

 

 

Comments are closed.