భారతీయులకు వీసా రహిత ప్రయాణాన్ని పొడిగించిన మలేషియా ప్రభుత్వం, ఇక వీసా లేకుండా ప్రయాణం మొదలు
Telugu Mirror : మలేషియా ప్రభుత్వం డిసెంబర్ 1, 2023 నుండి భారతీయుల (Indians) కోసం అన్ని వీసా పరిమితులను రద్దు చేసింది. ఇటీవలి సమాచారం ప్రకారం, భారతీయులు ఒక సంవత్సరం పాటు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. మలేషియాను సందర్శించేందుకు భారతీయులకు ఇకపై…