పీఎం కిసాన్ నిధి యోజన భారీగా పెంపు, రాజస్థాన్ ర్యాలీలో మోడీ చేసిన కీలక ప్రకటనలు
Telugu Mirror : PM కిసాన్ యోజన కోసం దరఖాస్తు చేసుకున్న రాజస్థాన్ (Rajasthan) రైతులకు బిగ్ అప్డేట్ వచ్చింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయలు మంజూరు చేస్తుందని రాజస్థాన్లో జరిగిన…