Tirumala : తిరుమలలో రోజు రోజుకి పెరుగుతున్న భక్తుల సంఖ్య , దర్శనానికి దాదాపు 20 గంటల
Tirumala : తిరుమలలో కలియుగ వైకుంఠం భక్తులతో నిండిపోయింది. వేసవి సెలవులు ముగియడంతో, వీకెండ్ కావడంతో భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు క్యూలు కడుతున్నారు. తిరుమల భక్తులతో కిక్కిరిసిపోతుంది. శనివారం సాయంత్రం వరకు క్యూలైన్లన్నీ భక్తులతో…