tirumala nitya annadanam: తిరుమలలో నిత్యాన్నదానం, ఎక్కడెక్కడంటే?
శ్రీవారు కొలువై ఉన్న తిరుమలతో పాటు శ్రీనివాసుని పాదాలు ఉన్న తిరుపతిలో నిత్యాన్నదానం జరుగుతుంది.
tirumala nitya annadanam: కలియుగ దైవం అయిన శ్రీనివాసుని జన్మస్థలమైన తిరుమలకు వేలాది మంది భక్తులు తీర్థయాత్రలు చేస్తారు. శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు వస్తుంటారు. కొంతమంది తిరమలకు కాలినడకన వెళ్తే, మరికొందరు బస్సులో లేదా ప్రైవేట్ వాహనాల్లో స్వామిని దర్శించుకుంటారు. సుదూర ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే భక్తులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. వెంకన్న దర్శనానంతరం శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తారు. అయితే, తిరుమల భక్తులకు ఒక గుడ్ న్యూస్.
అయితే, శ్రీవారు కొలువై ఉన్న తిరుమలతో పాటు శ్రీనివాసుని పాదాలు ఉన్న తిరుపతిలో నిత్యాన్నదానం జరుగుతుంది. తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతిలోని సుందరమైన ప్రదేశాలను కూడా సందర్శిస్తారు. పలు చోట్ల టీటీడీ ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది.
వివిధ ప్రాంతాల్లో వారికి అన్నప్రసాదాన్ని అందజేస్తున్నారు. కాగా, కోదండరామస్వామి ఆలయంలో మే 12 నుంచి పుష్పయాగం నిర్వహించనున్నట్లు టీటీడీ (TTD) తెలిపింది.
- భక్తులు పుష్పయాగంలో పాల్గొనేందుకు టిక్కెట్టుకు రూ.1000 చెల్లించాలి.
- తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్,
- వైకుంఠం క్యూ కాంప్లెక్స్, పాత అన్నప్రసాద భవనం,
- తిరుమలలోని పీఏసీ 2 భవనంలో అన్నదానం జరుగుతుంది.
అదే సమయంలో మే 12వ తేదీన తిరుపతి కోదండరామస్వామి ఆలయంలో పుష్పయాగం నిర్వహించనున్నారు.
మే 11వ తేదీ సాయంత్రానికి పుష్పయాగం పూర్తవుతుంది.
పుష్పయాగంలో భాగంగా ఉదయం పది నుంచి పదకొండు గంటల మధ్య స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. దాని తర్వాత, సాయంత్రం ఏడు గంటలకు సీతాలక్ష్మణ, కోదండరామస్వామి సమేత మాడ వీధుల్లో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. పుష్పయాగంలో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ వెయ్యి రూపాయల టిక్కెట్ను కొనుగోలు చేసి పుష్పయాగంలో పాల్గొనే అవకాశాన్ని వినియోగించుకోవచ్చని టీటీడీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
tirumala nitya annadanam
Comments are closed.